Tuesday, December 14, 2010

చాయాగ్రాహకుడు, దర్శక నిర్మాత, బి.ఎస్.రంగా






కమేరామాన్, దర్శకుడు, విక్రమ్ ఫిలిమ్స్ అధిపతి శ్రీ బిందినగబవాలే శ్రీనివాస్
అయ్యంగార్ తన 93వ ఏట చెన్నైలో కన్నుమూశారన్న వార్త "తెనాలి రామకృష్ణ"
"అమరశిల్పి జక్కన" చిత్రాల అభిమాన ప్రేక్షకులకు బాధాకరమైన వార్త. ఎన్టీఆర్,
ఏయన్నార్, శివాజీ గణేశన్, ఎమ్జీయార్, రాజ్ కుమార్ లాంటి ప్రముఖ నటులు
ఆయన దర్శకత్వం లో నటించారు. "లైలామజ్ఞు", "దేవదాస్" లాంటి చిత్రాలకు
ఆయన చాయాచిత్ర దర్శకత్వం వహించారు. ఆయన చిత్రాలకు ప్రభుత్వ బహు
మతులు పొందాయి. "తెనాలి రామకృష్ణ" లోని పాటలు, పద్యాలు, "అమరశిల్పి
జక్కన" చిత్రం లోని "ఈ నల్లని రాలలో" పాటలు మర్చిపోగలమా?! "
శ్రీ బి.ఎస్.రంగా శ్రర్ధాంజలి ఘటిస్తూ.......,

No comments:

Post a Comment