Tuesday, March 01, 2011

ఇద్దరు మితృల మొదటి రచన , మొదటి బొమ్మ !






1945 సంవంత్సరంలో ముళ్లపూడి వెంకటరావు, సత్తిరాజు లక్ష్మీనారాయణ
అనే ఇద్దరు అబ్బాయిలు మద్రాసు కేసరీ హైస్కూళ్ళో సహాధ్యాయులు.
"బాల" పత్రికలో అమ్మమాట వినకపొతే అనే కధ , బాల శతకాన్నిఒకబ్బాయి రచిస్తే ,
మరో అబ్బాయి "కవ్వపు పాట" అనే రచనకు బొమ్మ గీశాడు. వాళ్ళే పేద్దవాళ్ళయి
ఒకరేమో అక్షరాలతో ఆడుకొనే అసమాన రచయిత ముళ్లపూడి వెంకటరమణగా
మారితే మరొకరు కుంచెతో గీతాలాపన చేసే బాపుగా అవతారమెత్తారు. ఆనాటి
" బాల " లోని ఆ ఇద్దరు మిత్రుల రాత, గీతలు మీకొసం , మరోసారి.
<><><><><><><><><><><><><>
" బాల " విహంగ వీక్షణ సంచిక మొదటి భాగం (శ్రీరచన శాయి) సౌజన్యంతో.
1945 నుండి 1959 వరకు వాహినీ బుక్ ట్రస్ట్ వారు నాలుగు వాల్యూములుగా
ప్రచురించారు. 1.9.286/3, విద్యానగర్, హైద్రాబాదు-500044 వద్ద ఈ పుస్తకాలు
లభ్యమవుతాయి.

2 comments:

  1. భారతం లో కృష్ణార్జునుల బాల్యం గురించి చదువుతున్నట్టుగా ఉంది ఈ పోస్ట్ చూస్తుంటే

    ReplyDelete