Saturday, March 26, 2011

తిరుపతి వేంకట కవులు

దోసమటంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినార మీ
మీసలు రెండుబాసలకు మేమె కవీంద్రులమంచు తెల్పగా
రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు,గెల్చిరేని యీ
మీసలు తీసి మీ పద సమీపములన్ తలలుంచి మ్రొక్కమే !!

నేడు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి జయంతి ( మార్చి 26)
ఆ మహాకవిని స్మరిస్తూ.......
...కళాగౌతమి , తెలుగు భాషభివృద్ధి పత్రిక,
రాజమహేంద్రవరం , సౌజన్యంతో............

1 comment:

  1. శతాధిక వందనములు వారిరువురికి

    ReplyDelete